Thursday, July 4, 2024
HomeతెలంగాణManchireddy: మంచాలలో 'మంచినీటి దినోత్సవం'

Manchireddy: మంచాలలో ‘మంచినీటి దినోత్సవం’

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంచినీటి దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రంలో నిర్వహించిన ‘మంచినీటి దినోత్సవ’ వేడుకలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు వద్ద మహిళలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే 10 లక్షల రూపాయలను గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News