Sunday, November 16, 2025
HomeతెలంగాణManchireddy: అన్ని వర్గాలకు అండగా KCR ప్రభుత్వం

Manchireddy: అన్ని వర్గాలకు అండగా KCR ప్రభుత్వం

కుల వృత్తులకు జీవం పోసి, కార్మికులను యజమానులు చేస్తున్న సర్కార్

బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో బీసీ బంధు పథకానికి ఎంపికైన 300 మంది లబ్ధిదారులకు 3కోట్ల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

- Advertisement -

కులవృత్తులకు జీవం పోయడమే కాకుండా, ప్రతి కార్మికుడిని యజమాని చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ బీసీ బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad