Sunday, July 7, 2024
HomeతెలంగాణManchireddy: శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే

Manchireddy: శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే

3.8 కోట్లతో అభివృద్ధి పనులు

ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో 3.8 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్తులు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఎలిమినేడు పెద్దవాగును సందర్శించారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి కృపేష్, జర్కొని రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News