Thursday, September 26, 2024
HomeతెలంగాణManchireddy: బుద్ధ మహాధ్యాన పిరమిడ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

Manchireddy: బుద్ధ మహాధ్యాన పిరమిడ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

సుభాష్ పత్రీ ఆధ్వర్యంలో నిర్మాణం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని నజ్దిక్ సింగారం గ్రామంలో శుభాష్ పత్రీ మార్గదర్శకత్వంలో నిర్మించిన “బుద్ధమహా ధ్యాన పిరమిడ్” ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివ ప్రసాద్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News