Thursday, July 4, 2024
HomeతెలంగాణMothkuru: బీసీ బంధు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Mothkuru: బీసీ బంధు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పేదలైన బీసీలకు ఆర్థిక సాయం

మోత్కూరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకాన్ని తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని & మున్సిపాలిటీ వెనుకబడిన కులాలు/కుల వృత్తులకు సంబంధించిన 11 మంది లబ్ధిదారులకు ఒక్కొకరికి రూ.1,00,000/- (ఒక లక్ష) రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబొయిన రమేష్, టౌన్ పార్టీ అధ్యక్షులు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, మాజీ మార్కెట్ చైర్మన్ తీపిరెడ్డి మెగారెడ్డి,రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోమల్లు, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి గిరగాని శీను, ఆయాజ్ మాజీ, ఎంపీటీసీ పానుగుల విష్ణుమూర్తి, దాచారం సర్పంచ్ అండెం రజిత రాజిరెడ్డి, పాటిమట్ల దండబోయిన మల్లేష్,మండల యూత్ అధ్యక్షులు గనగాని రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News