Sunday, June 22, 2025
HomeతెలంగాణNalgonda: అడ్వకేట్ బొబ్బలకు కోమటిరెడ్డి నివాళి

Nalgonda: అడ్వకేట్ బొబ్బలకు కోమటిరెడ్డి నివాళి

పుష్పాంజలి..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నల్గొండ జిల్లా, కేతేపల్లి మండలం, ఇప్పలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ అడ్వకెట్ బొబ్బల నరసింహారెడ్డి, సరోజ దంపతుల పార్థివ దేహాలకు వారి స్వగ్రామం ఇప్పలగూడెంలో పూలమాలలతో నివాళులర్పించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, జిల్లా ముఖ్య నాయకులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News