Thursday, September 19, 2024
HomeతెలంగాణNandyal: కల్లూరులో బిజీగా గవర్నర్ పర్యటన

Nandyal: కల్లూరులో బిజీగా గవర్నర్ పర్యటన

నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఓర్వకల్ విమానాశ్రయంలో వైసీపీ జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నంద్యాల జిల్లాలోని, పాణ్యం మండలం, నెరవాడ మిట్ట వద్ద ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించారు. ఇందులో భాగంగా గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మినిస్టర్ అంజాద్ బాషా, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, జిల్లాలోని ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్పీ, కలెక్టర్ పలువురు అధికారులు, గిరిజన సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News