Saturday, October 5, 2024
HomeతెలంగాణPatancheru: రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాల ఊరేగింపు

Patancheru: రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాల ఊరేగింపు

పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News