Saturday, October 5, 2024
HomeతెలంగాణPeople's march: మాణిక్ రావ్ ఠాక్రేని కలిసిన రాయల నాగేశ్వరరావు

People’s march: మాణిక్ రావ్ ఠాక్రేని కలిసిన రాయల నాగేశ్వరరావు

95వ రోజు నల్లగొండ జిల్లాలో భట్టీ పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 95వ రోజు నల్లగొండ జిల్లా, నల్లగొండ నియోజకవర్గం చందనపల్లి గ్రామంలో కొనసాగుతున్న పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రేని టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News