Monday, July 8, 2024
HomeతెలంగాణPilot: మహాత్మ బిరుదు పొందిన తొలి వ్యక్తి జ్యోతిరావు పూలే

Pilot: మహాత్మ బిరుదు పొందిన తొలి వ్యక్తి జ్యోతిరావు పూలే

మహాత్మా జ్యోతిరావు పూలే 196 వ జయంతి ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరులో జరిగిన పూలే జయంతి ఉత్సవాల్లో పైలట్ పాల్గొన్నారు. తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఈ కార్యక్రమం సాగింది. దేశానికి ఎన్నో సేవలు అందించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా పూలే నిలిచారని ఆయన గుర్తుచేశారు. అంటరానితనాన్ని అరికట్టేందుకు పోరాడిన జ్యోతిరావు పూలే బాటలో నడవడం గర్వకారణం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News