Thursday, September 19, 2024
HomeతెలంగాణPochampalli: అభివృద్ధి పనులు సమీక్షించిన పైళ్ల

Pochampalli: అభివృద్ధి పనులు సమీక్షించిన పైళ్ల

పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా 6వ వార్డు రాంనగర్ మరియు 5వ వార్డులో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అండర్ డ్రైనేజ్ పనులను మరియు సిసి రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, దేవరాయ్ కుమార్, బి ఆర్ ఎస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News