Thursday, September 19, 2024
HomeతెలంగాణPocharam: సేవాలాల్ సూక్తులు చదివి వినిపించిన స్పీకర్

Pocharam: సేవాలాల్ సూక్తులు చదివి వినిపించిన స్పీకర్

సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు. సేవాలాల్ మహరాజ్ ఆలయంలో పూజలు చేసిన స్పీకర్ పోచారం ..తాను 2001లో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు బంజారాల కోరికపై అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాలాల్ మహారాజ్ గుడికి కోటి రూపాయలతో నూతనంగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్టు గుర్తుచేశారు. ఈసందర్భంగా సేవాలాల్ మహారాజ్ సూచించిన సూక్తులను స్పీకర్ పోచారం సభికులకు చదివి వినిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News