Sunday, November 16, 2025
HomeతెలంగాణPatnam Narendar Reddy: పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్

Patnam Narendar Reddy: పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్

కొడంగల్ బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy)కి మరో షాక్‌ తగిలింది. జనవరి 2న ఉదయం 11.00 గంటలకు బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

ఇటీవల రోటిబండ తాండ ఘటనలో అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్‌పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో నరేందర్ రెడ్డి విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad