Sunday, October 6, 2024
HomeతెలంగాణPolling begins in Telangana: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్

Polling begins in Telangana: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్

సాయంత్రం 6 వరకు కొనసాగనున్న పోలింగ్

తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 17 స్థానాలకు గాను 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 కోట్ల 32 లక్షల 32వేల మంది ఓటర్లు తెలంగాణలో ఉన్నారు. 35,808 పోలింగ్ కేంద్రాల్లో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అత్యధికంగా 3226 పోలింగ్ స్టేషన్లు మల్కాజ్గిరిలో ఉండటం హైలైట్. జూన్ 4న ఈ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News