Sunday, October 6, 2024
HomeతెలంగాణPonguleti: పొంగులేటిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

Ponguleti: పొంగులేటిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

పొంగులేటికి శుభాకాంక్షలు

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన పలువు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, మొక్కవెంకన్న, వెంకటేశ్వర్లు సురుగు గజ్జల వెంకటేశ్వర్లు, మరికంటి వీరబాబు, చట్టుకొండలు, మరికంటి బాబు, ఆత్మకూరుఉపేందర్, శీలం శ్రీనివాసరావు, గుండాల వెంకటప్పయ్య, యూత్ నాయకుడు సురుగు తరుణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News