Saturday, October 5, 2024
HomeతెలంగాణBhimadevarapalli: ప్రజా పాలన దరఖాస్తు ఫారంలు అమ్మితే కఠిన చర్యలు

Bhimadevarapalli: ప్రజా పాలన దరఖాస్తు ఫారంలు అమ్మితే కఠిన చర్యలు

వంగర ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులు అధిక ధరలకు అమ్ముతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యంలో వంగర ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వమే ఉచితంగా ఇంటింటికి దరఖాస్తులు ఇస్తారని ఆయన స్పష్టంచేశారు. ఎవరైనా జిరాక్స్ తీసి అధిక ధరలకు అమ్మినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని అన్నారు. నిర్వాహకుల పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News