Sunday, October 6, 2024
HomeతెలంగాణPrakash Goud: ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే

Prakash Goud: ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి తరలిరండి

శంషాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేటి ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఐటి పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కే టీ రామారావు జులై 20వ తేదీన ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి భారీ ఎత్తున తరలిరావడానికి దిశ నిర్దేశాలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్ జడ్పిటిసి నీరాటి తన్వి రాజు చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్ నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ సీనియర్ నాయకులు ఆర్ గణేష్ గుప్తా అధ్యక్షులు చంద్రారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ లు బూర్కుంట సతీష్ దౌనకర్ గౌడ్ శ్రావణ్ గౌడ్ ప్రధాన కార్యదర్శి మోహన్ రావ్ కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్ మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు వైస్ వివిధ గ్రామాల అధ్యక్షులు చైర్మన్, డైరెక్టర్లు కో ఆప్షన్ మెంబర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దేవాలయ కమిటీ చైర్మన్ లు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News