Friday, September 20, 2024
HomeతెలంగాణQuthbullapur ఓటేసిన వివేకా, శ్రీశైలం గౌడ్, శంభీపూర్

Quthbullapur ఓటేసిన వివేకా, శ్రీశైలం గౌడ్, శంభీపూర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రాజకీయ ప్రముఖులంతా ఓటేశారు. ఎమ్మెల్యే వివేకానంద, శంభీపూర్ రాజు, కూన శ్రీశైలం గౌడ్ తో పాటు స్థానిక నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఓటేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక భాద్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మునిసిపాలిటీ, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్, కొంపల్లి మునిసిపాలిటీ మరియు 8 GHMC డివిజన్లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళిని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించిన టిపిసిసి ప్రధాన
కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News