Sunday, October 6, 2024
HomeతెలంగాణQutubullapur: మాకు కావాలి మెట్రో - వీ డిమాండ్ మేడ్చల్ మెట్రో

Qutubullapur: మాకు కావాలి మెట్రో – వీ డిమాండ్ మేడ్చల్ మెట్రో

రైలు కోసం..

బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.

- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం గాంధీ విగ్రహం వద్ద మేడ్చల్ మెట్రో సాధన సమితి వారి ఆధ్వర్యంలో పారడైస్ – సుచిత్ర – మేడ్చల్ వరకు మెట్రో కావాలని నిర్వహించిన మాకు కావాలి మెట్రో – వీ డిమాండ్ మేడ్చల్ మెట్రో అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మెట్రో సాధనలో వారికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.
ఈ కార్యక్రమంలో డా.ఎస్ మల్లారెడ్డి,మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, మహేందర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, మైపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, రాజి రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, శేఖర్ యాదవ్, కట్ట కుమార్, పులి బలరాం, పత్తి సతీష్, జె.రాజు, రాజు, చక్రి, అరవింద్, ఎశ్వంత్, సతీష్, వెంకు, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, కృష్ణ, సాయిలు, చిత్తారీ, శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News