భారీ వర్షాలతో రామగుండం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇండ్లలోకి నీరు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు మన ధైర్యం చెప్పారు వరదల వల్ల ముంపునకు గురైన బాదితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/5145ab31-9664-4ed8-8c18-be91d680628b-1024x576.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/07328ee3-02c7-4879-bfd3-76b614ff1594.jpg)