Tuesday, September 17, 2024
HomeతెలంగాణRamakrishna Reddy: పిఓడబ్ల్యు నేత సంధ్య భర్త మృతి

Ramakrishna Reddy: పిఓడబ్ల్యు నేత సంధ్య భర్త మృతి

పరామర్శించిన జగదీష్ రెడ్డి

పి ఓ డబ్ల్యు నాయకురాలు సంధ్య భర్త, నవ్య ప్రింటర్స్ అధినేత రామకృష్ణా రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. అనంతరం ఆయన సంధ్యను పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News