Wednesday, April 2, 2025
HomeతెలంగాణRangareddy: మహేశ్వరంలో బిజీగా సబితా ఇంద్రారెడ్డి

Rangareddy: మహేశ్వరంలో బిజీగా సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం మండల కేంద్రం కేసీ తండాలో నూతనంగా 4 కోట్ల రూపాయలతో నిర్మించిన డైట్ కళాశాల, ఒక కోటి 70 లక్షల రూపాయలతో నిర్మించిన మోడల్ స్కూల్ లో అదనపు ఫ్లోర్ ప్రారంభోత్సవంతో పాటు రూ .2 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో కేజీబీవీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News