Saturday, November 15, 2025
HomeతెలంగాణRasamai: దళితులను ఆదుకోవటమే దళిత బంధు ఉద్దేశ్యం

Rasamai: దళితులను ఆదుకోవటమే దళిత బంధు ఉద్దేశ్యం

దళితులు సమాజంలో ఆర్థికంగా ఎదగడానికే ..

దళిత బంధు పథకం ద్వారా మంజూరు అయిన 10 లక్షల విలువ గల డిజే సౌండ్స్ సెట్ ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఇల్లంతకుంట మండలం కేశన్నపల్లి గ్రామానికి చెందిన చిట్యాల మల్లయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు సమాజంలో ఆర్థికంగా ఎదగడానికే దళితబంధు పథకం లక్ష్యం అన్నారు. ఈ పథకం ద్వారా దళితులు లబ్ది పొందుతున్నారు అన్నారు. ఈ
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad