Thursday, September 19, 2024
HomeతెలంగాణReservation Bill: మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం

Reservation Bill: మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం

భారత్ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రేపు డిల్లీలో మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు లే మెరిడియన్ హోటల్ లో ప్రారంభంకానున్న సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలు , పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష… దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం జాగృతి ఆధ్వర్యంలో కొనసాగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News