Thursday, April 10, 2025
HomeతెలంగాణRIP Narsareddy: నర్సారెడ్డి కన్నుమూత

RIP Narsareddy: నర్సారెడ్డి కన్నుమూత

మంత్రిగా పనిచేసిన నర్సారెడ్డి

మాజీ పీసీసీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు..

- Advertisement -

పీసీసీ అధ్యక్షులు 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేసారు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా పనిచేసిన నర్సారెడ్డి, జలగం వెంగళరావు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పని చేసారు..

నిర్మల్ కు చెందిన నర్సారెడ్డి గారు ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News