Friday, June 20, 2025
Homeతెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న శంభీపూర్ రాజు

ఓటు హక్కు వినియోగించుకున్న శంభీపూర్ రాజు

అందరూ ఓటేయండి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News