Friday, September 20, 2024
HomeతెలంగాణSandra: అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

Sandra: అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

సత్తుపల్లి పట్టణ పరిధిలోని వేంసూర్ రోడ్ లో ఉన్న దోబీ ఘాట్ ప్రాంగణంలో 2 కోట్ల 75 లక్షలతో నిర్మించబోతున్న మోడ్రన్ ధోబి ఘాట్- మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఖమ్మం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, కమిషనర్ సుజాత, కౌన్సిలర్స్, బిఆర్ఎస్ నాయకులు రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News