Sunday, September 8, 2024
HomeతెలంగాణSangareddy: జర్నలిస్టులకు బ్యాగుల అందజేత

Sangareddy: జర్నలిస్టులకు బ్యాగుల అందజేత

సంగారెడ్డి జూబ్లీక్లబ్ లో ..

సంగారెడ్డి జూబ్లీక్లబ్ లో సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్యర్యంలో మీడియా మిత్రులకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ. విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, సురేందర్, నవాజుల్, సతీష్, దత్తాత్రి, రాములు, విష్ణు గౌడ్, వేణు గోపాల్ రాజుగౌడ్, మీడియా మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News