Friday, October 18, 2024
HomeతెలంగాణSangareddy: KCR ఫోటోకు పాలాభిషేకం

Sangareddy: KCR ఫోటోకు పాలాభిషేకం

సంగారెడ్డి జిల్లా ఆందోల్, జోగిపేట మున్సిపల్ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు వెయ్యి రూపాయలు వేతనము పెంచినందుకు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆందోల్ — జోగిపేట పారిశుద్ధ్య సిబ్బంది పాలాభిషేక కార్యక్రమములో చైర్మన్ గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, కమిషనర్ తిరుపతి మరియు మాజీ కౌన్సిలర్ పులుగు గోపాల్ రావు పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News