Friday, September 20, 2024
HomeతెలంగాణSathupalli: మట్టా దయానంద్ ఆధ్వర్యంలోభారీ బైక్ ర్యాలీ

Sathupalli: మట్టా దయానంద్ ఆధ్వర్యంలోభారీ బైక్ ర్యాలీ

తెలంగాణ రాష్టం 10 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా స్థానిక కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. సత్తుపల్లి బస్టాండ్ రింగ్ సెంటర్ లో అమరవీరుల స్టూపానికి నివాళులు అర్పించి, సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు నున్నా రామకృష్ణ, పాలేరు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాధవి రెడ్డి, భీమిరెడ్డి సుబ్బారెడ్డి ….ఉవ్వేతున్న కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం నడుమ భారీ సంఖ్యలో కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది….. ఈ కార్యక్రమంలో మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News