Sunday, September 8, 2024
HomeతెలంగాణSathupalli: కేసీఆర్ ఫోటోకు అభిషేకాలు

Sathupalli: కేసీఆర్ ఫోటోకు అభిషేకాలు

పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ప్రభుత్వం వేతనం పెంచినందుకు సత్తుపల్లి మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పుష్పాలు, కొబ్బరిబోండం నీళ్ళతో అభిషేకించారు. స్థానిక రింగ్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిషనర్ K. సుజాత, మున్సిపల్ చైర్మన్. కూసంపుడి. మహేష్, గ్రంథాలయ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ చెల్లగొల్ల కృష్ణయ్య, బిఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే రఫీ ,మల్లూరు అంకంరాజు, కౌన్సిలర్లు ఎస్.కె చాంద్ పాషా, అద్దంకి అనిల్ ,తడికమళ్ళ ప్రకాష్ రావు ,అమరవరపు కృష్ణారావు, నడ్డి ఆనందరావు,వేములపల్లి మధు, మాధురి మధు, గఫార్ ఖాన్, కంటే అప్పారావు ,పర్వతమైన వేణు, కోట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News