Saturday, April 19, 2025
HomeతెలంగాణSathupalli: మినీమహానాడులో తెలుగు తమ్ముళ్లు

Sathupalli: మినీమహానాడులో తెలుగు తమ్ముళ్లు

సత్తుపల్లిలో జరిగిన మినీ మహానాడులో హుషారుగా పాల్గొన్నారు తెలుగు తమ్ముళ్లు. మినీ మహానాడు కార్యక్రమంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలనుండి 30 కార్లలో దాదాపు 150 మంది హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, చేకూరి శేఖర్ బాబు, మల్లాది హనుమంతరావు నాయకత్వంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News