Sunday, October 6, 2024
HomeతెలంగాణSidhipeta: కుటుంబంతో ఓటేసిన హరీష్ రావు

Sidhipeta: కుటుంబంతో ఓటేసిన హరీష్ రావు

ప్రశ్నించే గొంతుక కోసం ఆలోచిస్తున్నారు

సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో 114పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజి మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.

- Advertisement -

ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ

  • నేను కుటుంబ సభ్యులతో కలిసి భారత్ నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నా.
  • రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నారు.
  • గతంలో కంటే ఎక్కువ పట్టణాలలో పోలింగ్ పెరుగుతుంది.
  • ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు
  • మేధావులు,విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి.
  • ప్రజాస్వామ్యం బలపడలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలి.
  • ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ దేశం.
  • గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుంది.
  • ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకువాలి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News