Thursday, July 4, 2024
HomeతెలంగాణSingareni: సింగరేణిలో బాయి బాట

Singareni: సింగరేణిలో బాయి బాట

మహారాష్ట్ర ఎమ్మెల్యే రాణాసింహ జగదీష్ పాటిల్, సోమారపు సత్యనారాయణ

సింగరేణి బాయ్ బాటలో మహారాష్ట్ర తుల్జాపూర్ ఎమ్మెల్యే రాణాసింహ జగదీష్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ మేరకు సింగరేణి బాయ్ బాట కార్యక్రమాన్ని 8వ కాలనీ అర్జీ-2 ఓసిపి -3 బేసిక్ వర్క్ షాప్ లో సింగరేణి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగరేణి కార్మికుల కుటుంబాలను, దేశ ప్రజలను కరోనా నుండి కాపాడేందుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసివ్యాక్సిన్ కనిపెట్టి ఉచితంగా అందించిన గొప్ప ప్రదాని మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి, వీరన్న రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ, సోమారపు లావణ్య అరుణ్ కుమార్, జూపూడి అమరేశ్వర రావు, మండల అధ్యక్షుడు డేవిడ్ రాజు, అందే రాజకుమార్, సురేష్, తోకల అనురాగ్, నేదురు శీను, బుంగ మహేష్, మామిడి వీరేశం, వాసు, శ్రీకాంత్. కిషోర్, నిఖిల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News