Saturday, September 21, 2024
HomeతెలంగాణSrisailam: వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం పూజ

Srisailam: వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం పూజ

శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ కాశీ వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రంలో మల్లికార్జున సన్నిధి సత్రం భూమి పూజ మహోత్సవం జరిగింది. ఈ భూమి పూజ మహోత్సవానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వాసవి సత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, రెండు తెలుగు రాష్ట్రాల ఆర్యవైశ్య ప్రముఖులు స్థానిక ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా కాశీ అన్నపూర్ణ సత్ర కోఆర్డినేటర్ గుబ్బ చంద్రశేఖర రావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సాగింది. అనంతరం కోఆర్డినేటర్ గుబ్బ చంద్రశేఖర్ రావు మాట్లాడితూ.. త్వరలోనే సత్రము నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని, శ్రీశైల క్షేత్రానికి విచ్చేసే ఆర్యవైశ్యులకి వసతి, నిత్య అన్నదాన సదుపాయం కల్పిస్తామని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News