Thursday, September 19, 2024
HomeతెలంగాణTandur: నిరుపేదలపై వేల రూపాయల విద్యుత్ బిల్లుల షాక్

Tandur: నిరుపేదలపై వేల రూపాయల విద్యుత్ బిల్లుల షాక్

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జినుగుర్తి గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులకు విద్యుత్ అధికారులు షాక్ ఇస్తున్నారు. రూ.60,000- 70,000 బిల్లును చెల్లించాలని ప్రజలను వేధిస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఎస్సీ కాలనీ కరెంటు బిల్లుల కష్టాల విషయం తెలుసుకున్న ఎంఎస్పీ తాండూరు మండల ఇంచార్జి పి. నర్సిములు గ్రామస్థులతో కలిసి విద్యుత్ అధికారులను అడ్డుకొన్నారు. గ్రామానికి వచ్చిన విద్యుత్ డివిజన్ ఆఫీసర్ తో మాట్లాడుతూ.. పాత బిల్లులు..ఇంకా ఏవేవో ఛార్జీలు కలిపి పేదలను బాధించవద్దని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News