Monday, July 8, 2024
HomeతెలంగాణTandur: ఘనంగా గణేష్ నిమజ్జనం

Tandur: ఘనంగా గణేష్ నిమజ్జనం

హాజరైన మంత్రులు పైలట్, పట్నం

తాండూరు పట్టణంలో హిందూ ఉత్సా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనం గణనాథునకు గణనాథులకు స్వాగతం పలికారు రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు ప్రజలు సంతోషంగా ఉండాలని, ప్రజల సంతోషమే మా సంతోషమంటూ ఐదు రోజుల గణనాథుల నిమజ్జనం రోజు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళగుప్త గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు ఉత్సాహ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పలు శాఖ చైర్మన్లు వైస్ చైర్మన్లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని జై జై గణేశా ఇక పోయిరా గణేశా అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News