Thursday, April 10, 2025
HomeతెలంగాణTandur: ముదిరాజ్ సమావేశంలో గిరిజన బిడ్డకు అవమానం

Tandur: ముదిరాజ్ సమావేశంలో గిరిజన బిడ్డకు అవమానం

టీపీసిసి ప్రధాన కార్యదర్శికి వేదికపై కూర్చునే ఛాన్స్ లేదా?

ముదిరాజ్ ధన్యవాద సమావేశంలో గిరిజన బిడ్డకు అవమానం జరిగింది. 16 కార్పొరేషన్లతో పాటు ప్రత్యేకంగా ముదిరాజ్ కార్పొరేషణ్ ప్రకటించిన సందర్భంగా తాండూర్ పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధన్యవాద కార్యక్రమంలో టీపీసిసి ప్రధాన కార్యదర్శి ధారసింగ్ కి వేదికపై కుర్చీ వేయకుండా కింద వేసి అవమానించారని పలువురు విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News