Friday, September 20, 2024
HomeతెలంగాణHC: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు కేసు వాయిదా

HC: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు కేసు వాయిదా

ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణ ఈనెల 27 కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసును రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. కాగా వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని అధికారుల తరపు లాయర్లు.. కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో పి.కె. మహంతి, అభిషేక్ మహంతి, ఐఏఎస్ రోనాల్డ్ రోస్ న్యాయస్థానానికి హాజరయ్యారు. తదుపరి విచారణ ను ఈ నెల 27 కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News