Friday, September 20, 2024
HomeతెలంగాణTelangana: స్వచ్ఛమైన మార్క్ ఫెడ్ గానుగ నూనె మార్కెట్లోకి తెచ్చిన సర్కారు

Telangana: స్వచ్ఛమైన మార్క్ ఫెడ్ గానుగ నూనె మార్కెట్లోకి తెచ్చిన సర్కారు

తెలంగాణా ఆయిల్ ఫెడ్ నుండి వంటకు సంబంధించిన స్వచ్చమైన గానుగనూనెను అందుబాటులోకి తెచ్చారు. ఎటువంటి కల్తీకి ఆస్కారం లేకుండా తయారు చెయ్యడంతో పాటు కెమికల్స్ కలుపకుండా ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ గానుగనూనె తయారు అవుతుంది. ఈ మేరకు హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ మార్క్ ఫెడ్ గానుగనూనే అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News