Saturday, October 5, 2024
HomeతెలంగాణTelangana state symbol: తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై సీఎం భేటీ

Telangana state symbol: తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై సీఎం భేటీ

రుద్ర రాజేశం ఆధ్వర్యంలో..

తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షకు హాజరైన కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనున్న రాష్ట్ర చిహ్నాన్ని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో సర్కారు మలుస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News