Sunday, October 6, 2024
HomeతెలంగాణThangallapalli: సిఎంను కలిసిన గడ్డం మధుకర్

Thangallapalli: సిఎంను కలిసిన గడ్డం మధుకర్

సోషల్ మీడియా వారియర్స్ భేటీ

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో సోషల్ మీడియా సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) అండ్ టీమ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ కు హాజరైనట్లు వెల్లడించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా కో- కోఆర్డీ ఆర్డినేటర్ కనికరపు రాకేష్, వేములవాడ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బొజ్జ మల్లేశం, సిరిసిల్ల నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల అభినయ్ గౌడ్, నియోజకవర్గ కో కో ఆర్డినెటర్లు జాగిరి వేణు గౌడ్, బానోత్ రమేష్ నాయక్, మండలాల కో ఆర్డినెటర్లు పర్శరములు, పౌల్, భాను చందర్, రాజు, ప్రసాద్ రావు, అరుణ్, ప్రభాకర్, అనిల్, రమేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News