Wednesday, July 3, 2024
HomeతెలంగాణThangallapalli: యువత జిల్లా అధ్యక్షుడిగా బల్లెపు ప్రశాంత్ నియామకం

Thangallapalli: యువత జిల్లా అధ్యక్షుడిగా బల్లెపు ప్రశాంత్ నియామకం

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాజన్న సిరిసిల్ల జిల్లా యువత అధ్యక్షుడుగా తంగళ్ళపల్లి మండలానికి చెందిన బల్లెపు ప్రశాంత్ ను తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడు పండుగ బాలు ముదిరాజ్ నియమించారు.

- Advertisement -

ఈ మేరకు నియామక పత్రాన్ని ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు డా.బండ ప్రకాష్ ముదిరాజ్ చేతుల మీదుగా అందించారు. తన నియామకానికి సహకరించిన ముదిరాజ్ మహాసభ రాష్ర్ట ఉపాధ్యక్షుడు పర్ష హనుమండ్లు, ఇతర జిల్లా నాయకులకు ప్రశాంత్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News