Wednesday, July 3, 2024
HomeతెలంగాణThangallapalli: నూతన ఎంపిడిఓ బాధ్యతల స్వీకరణ

Thangallapalli: నూతన ఎంపిడిఓ బాధ్యతల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల నూతన ఎంపీడీవోగా కుందారపు లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపిడిఓకు ఎంపీపీ పడిగెల మానసరాజు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని, అన్ని వర్గాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News