Sunday, November 16, 2025
HomeతెలంగాణThangallapalli: సీఎం సమావేశానికి సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు

Thangallapalli: సీఎం సమావేశానికి సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు

సోషల్ మీడియా సమన్వయ సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా సమన్వయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో సిరిసిల్ల జిల్లా నుంచి వివిధ మండలాలకు చెందిన నాయకులు హైదరాబాద్ కు తరలివెళ్లారు.

- Advertisement -

ఈ సమావేశానికి వెళ్ళిన వారిలో తంగళ్ళపల్లి మండలానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం మధుకర్, కో కో-ఆర్డినేటర్ కనికరపు రాకేశ్, వేములవాడ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బొజ్జ మల్లేశం, సిరిసిల్ల కో ఆర్డినేటర్ అభినయ్ గౌడ్, నియోజక కో కో ఆర్డినేటర్లు జాగిరి వేణుగౌడ్, రమేశ్ నాయక్, భాను, రాజు, ప్రసాద్ రావు, అరుణ్, ప్రభాకర్, అనిల్, రమేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad