Monday, July 8, 2024
HomeతెలంగాణTSPCB: మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

TSPCB: మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

టీఎస్పీసీబీ సభ్యులు కృష్ణ ఆదిత్య చొరవ ..

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకుళ్లపై అవగాహన పెపొందించే కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది కూడా కాలుష్య నియంత్రణా మండలి మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టింది. ఈమేరకు టీఎస్పీసీబీ ఆఫీస్ సనత్ నగర్ లో టీఎస్ పీసీబీ సభ్యులు కృష్ణ ఆదిత్యా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News