Tuesday, September 17, 2024
HomeతెలంగాణTurkapalli: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Turkapalli: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

పరామర్శించి..

తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన సొన్నాయిల ఎల్లయ్య మరణించడంతో మృతుని కుటుంబానికి గ్రామానికి చెందిన యువకుడు కొడారి మల్లేష్ 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సొన్నాయిల నర్సింలు, కనకుంట్ల పెంటయ్య, కనకుంట్ల స్వామి, కనకుంట్ల కృష్ణ, సొన్నాయిల సాయిలు, తోడేటి వెంకటేష్ గ్రామస్తులు గ్రామ యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News