Saturday, November 15, 2025
HomeతెలంగాణVanaparthi: మోడీని ప్రశ్నించిన మొనగాడు కేసీఆర్ ఒక్కరే

Vanaparthi: మోడీని ప్రశ్నించిన మొనగాడు కేసీఆర్ ఒక్కరే

వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన రైతన్నల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని, స్థానికులతో మమేకం అయ్యారు.  మోడీని ఎదురించిన మొనగాడు కేసీఆర్ ఒక్కరేనని, అసలు ప్రధానికి భార్య లేకపోతే స్వార్థం లేదని లెక్కకాదంటూ నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.  9 ఏళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజలందరికీ వివరించాలని మంత్రి అన్నారు.  ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరోమారు అధికారం దక్కించుకుంటారని నిరంజన్ రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad