Thursday, September 19, 2024
HomeతెలంగాణVikarabad: ఓటేసిన శుభప్రద్ పటేల్

Vikarabad: ఓటేసిన శుభప్రద్ పటేల్

ఓటేయండి

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని షంషేర్ గంజ్ ఉర్దూ ప్రైమరీ స్కూల్ లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ త‌మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శుభప్రద్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ… ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకుని తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. ఓటు హక్కు విలువైనది, పవిత్రమైనదని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News