Friday, September 20, 2024
HomeతెలంగాణVinod: సీఎంతో మాట్లాడి మండలాలుగా ప్రకటింపజేస్తాం

Vinod: సీఎంతో మాట్లాడి మండలాలుగా ప్రకటింపజేస్తాం

రామడుగు, కోడిమ్యాల మాల్యాల బ్రిడ్జ్ పోతారం ఎల్ ఎం సి ఆర్ ఎం సి సూరంపేట ఎల్ఎంసి ఆర్ఎంసి రామడుగు మోతే కెనాల్స్ కాకతీయ కెనాల్ కోనాపూర్ కల్వర్టు కొడిమ్యాల్ హై లెవెల్ బ్రిడ్జి ఫైనాన్స్ క్లీరెన్స్ కోసం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిశారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రవితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు వినోద్ ను కలిసిన వారిలో ఉన్నారు. రామడుగు మండలంలోని గుండి గోపాలరావుపేట నూతన మండల ఏర్పాటు చేయాలని, గంగాధర మండల గర్షకుర్తి గ్రామాన్ని మండలాన్ని ప్రకటించాలని ఎమ్మెల్యే కోరగా, సీఎంతో మాట్లాడి వీలైన తొందరగా ప్రకటిస్తామని వినోద కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News